చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్ పర్యటనకు లైన్ క్లియర్ అయ్యింది. భారత ప్రధాని మోదీ, జిన్పింగ్ కలిసి చెన్నైలో ఈ నెల 11,12 తేదీల్లో పర్యటించనున్నారు. ఈ నేపధ్యంలో వీరిద్దరూ...
భారత ఆర్థిక మూలాలను దెబ్బతీసే కుట్రకు తెర తీసింది పాకిస్తాన్. విచ్చలవిడిగా, ఇష్టానుసారంగా మన దేశ కరెన్సీ నోట్లను ముద్రిస్తోంది. భారత్ లో తిష్ట వేసినట్లుగా అనుమానిస్తోన్న ఉగ్రవాదులకు ఆ...
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆదంపూర్ నియోజకవర్గానికి టిక్టాక్ సంచలన తార సోనాలి ఫొగట్ బిజెపి టికెట్తో పోటీ చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఆమె నియోజకవర్గంలో ఒక ర్యాలీలో పాల్గొన్నారు....
పెద్ద నోట్ల రద్దు తర్వాత చలామణిలోకి వచ్చిన రూ. 2 వేల నోటు, రూ. 500 నోటు ఇక ముందు కనుమరుగయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నోట్ల వాడకాన్ని...
ఆరు ప్రపంచ చాంపియన్ టైటిల్స్, ఒక ఒలింపిక్ కాంస్యం, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్లో ఒక్కో స్వర్ణం. ఇన్ని సాధించినా భారత మహిళా బాక్సర్ మేరీ కోమ్ మనసులో ఒక...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వం విధించిన గడవులోపు విధుల్లోకి చేరని ఆర్టీసీ సిబ్బందిని తీసుకునే ప్రసక్తే లేదు. వాళ్లతో కానీ వాళ్ల యూనియన్ల నాయకులతో కానీ...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త కొత్త సేవలను అందుబాటులోకి తీసుకుని వస్తుంది. ఈ నెల మొదటి నుంచి కొత్త నిబంధనలు తీసుకుని వచ్చిన బ్యాంక్ ఏటీఎమ్ లలో పెట్టే...
న్యూఢిల్లీ, అక్టోబర్5 (జనంసాక్షి): భారత్ – బంగ్లా దేశాల సంబంధాలు ప్రపంచానికే ఆదర్శమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నాలుగు రోజుల భారత పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్...
ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. ‘రైతు భరోసా’ ప్రారంభోత్సవానికి రావాలని మోదీని జగన్ ఆహ్వానించారు. పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా అయిన నిధుల వివరాలను...
మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం, శాలువాతో ఆమెను సత్కరించారు. గవర్నర్కు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. తన తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి...