హైదరాబాద్: మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ మేనల్లుడు రతుల్ పురిని ఇవాళ ఢిల్లీలోని ఇన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. అక్రమంగా బ్యాంకుల వద్ద సుమారు 354 కోట్ల రుణం తీసుకున్న...
వాషింగ్టన్: ప్రధాని మోదీతో సోమవారం సుదీర్ఘ మంతనాల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ అంశంపై భారత్తో...
ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-2 ప్రయోగంలో మరో కీలకఘట్టానికి మంగళవారం వేదిక కానుంది. ఆగష్టు 22న చేసిన చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతంగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం లూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీలో చక్కర్లు కొడుతున్న చంద్రయాన్-2...
ఈశా ఫౌండేషన, ఫుల్వమా ఉగ్రవాద దాడి లో మరణించిన అమరవీరుల కుటుంబాలకు రూ. 50 లక్షలు మంజూరు చేసింది. వారు ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈశా...
ఫిబ్రవరి 14 న జరిగిన పుల్వామా టెర్రరిస్టు దాడి లో మృతి చెందిన ప్రతి సిఆర్పిఎఫ్ సైనిక కుటుంబానికి రూ .5 లక్షలు ఇవ్వాలని మాతా అమృతానందమయి మఠ్ హామీ...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ ఎన్నికల ప్రచారంలో తమిళనాడును సందర్శించనున్నారు: కేంద్ర మంత్రులు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ వారి తో పాటు ప్రచారం లో పాల్గొంటారు తమిళనాడు: బీజేపీ పై తమిళనాడు...