పాకిస్తాన్ ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే జమ్మూ పౌరులపై కాల్పులు జరిపిందని భారత సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. పాకిస్తాన్ సైన్యం కాల్పుల వల్ల జమ్ములోని గుణదిష్ట్, తంగ్దర్ గ్రామాల్లో...
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయలేదని ,దీనిపై టీఆర్ఎస్ నాయకులు విచారణ జరుపుకోవచ్చని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అన్నారు. ఈ...
కర్తార్పూర్ కారిడార్ను నవంబర్ 9న ప్రారంభించనున్నట్టు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. పాకిస్తాన్లోని గురుద్వార దార్బార్ సాహిబ్ నుంచి పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాలోని డేరాబాబా నానక్ వరకు ఈ...
భారత్-అమెరికా ద్వైపాక్షిక రక్షణ వాణిజ్యం ఈ ఏడాది చివరి నాటికి 18బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అగ్రరాజ్య రక్షణ విభాగం పెంటగాన్ శనివారం ప్రకటించింది. వచ్చే వారం ‘భారత్-అమెరికా రక్షణ సాంకేతిక...
ఉగ్ర నిధుల ప్రవాహాన్ని నియంత్రించాలని పారిస్కు చెందిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్ను హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు....
జమ్ముకశ్మీర్కు ప్రత్యేక హోదా నిచ్చిన ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తూర్పారపట్టారు. ఆ పార్టీ ప్రకటనల్ని పాకిస్థాన్ భారతదేశానికి వ్యతిరేకంగా వాడుకుంటోందని, అసలు ఆ...
హిందూసమాజ్ పార్టీ అధ్యక్షుడు కమలేష్ తివారీ హత్యకేసులో హంతకులను గుర్తించడం జరిగింది. లక్నోలోని తన నివాసంలో శుక్రవారం రోజున కమలేష్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. హంతకులను గుర్తించినప్పటికీ వారిని...
దేశ ఆర్థిక ప్రగతిలో రైల్వే ప్రముఖ పాత్ర వహిస్తున్నదని కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి సురేశ్ అంగడి పేర్కొన్నారు. గురువారం హొసపేటె రైల్వేస్టేషన్లో హొసపేటె – హరిహర మధ్య కొత్త రైలును...
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీకి సంబంధించిన తేదీ ఖరారు అయింది. ఈనెల 21న అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈనెల...
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్ విఫలమైనప్పటికీ.. ఆర్బిటార్ మాత్రం సమర్థవంతంగా పనిచేస్తోంది. తాజాగా చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన ప్రకాశవంతమైన ఫొటోలను...