ఐక్యరాజ్యసమితిలో ప్రసంగం ముగించుకుని తిరిగి స్వదేశానికి చేరుకున్న అనంతరం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బాహాటంగా జిహాద్ పిలుపు ఇవ్వడం పట్ల భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇమ్రాన్ తీరు అసాధారణ...
ఫ్రాన్స్కు చెందిన యుద్ధ విమానాల సంస్థ డసాల్ట్తో ఒప్పందంలో భాగంగా తొలి 36 విమానాలను భారత్కు అక్టోబర్ 8న చేరనున్నాయి. రఫేల్ విమానాలను ఫ్రాన్స్ నుంచి స్వీకరించేందుకు కేంద్ర రక్షణ...
వారణాసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గం. వర్షాల వల్ల ఈ నగరం ఏమీ ఇబ్బంది పడలేదు. కానీ వర్షపు నీటి వల్ల మాత్రం చాలా సమస్యలు...
ఆసక్తిని రేకెత్తిస్తున్న మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే తనయుడు ఆదిత్య థాక్రే వినూత్నంగా ప్రచారంలోకి దిగుతున్నారు. శివసేన యూత్ వింగ్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆదిత్య ఈ సారి...
వడ్డీ రేట్లను వరుసగా అయిదోసారి తగ్గించింది ఆర్బీఐ. ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించేందుకు ఆర్బీఐ ఈ చర్యలను ప్రకటించింది. 25 బేసిస్ పాయింట్లతో రెపో రేటును తగ్గించినట్లు ఇవాళ ఆర్బీఐ...
చైనాలో భారీ అవినీతి వ్యవహారం తాజాగా వెలుగులోకివచ్చింది. చైనా హైనాన్ ఫ్రావిన్స్ రాజధాని హైకౌర్లో మేయర్ స్థాయిలో విధులు నిర్వహించిన జాన్క్వీ కొన్ని వేల కిలోల బంగారాన్ని అక్రమంగా సంపాదించినట్లు...
పుల్వామాదాడులకు ప్రతీకార చర్యలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి చివర్లో భారత వాయుసేన బాలాకోట్లోని ఉగ్రశిబిరాలపై మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రమోషనల్ వీడియోను ఇండియన్ ఎయిర్ఫోర్స్...
హాలీవుడ్ సినిమాలను తలపించే భారీ దొంతనం తమిళనాడు తిరుచ్చిలో లలితా జ్యువెలరీలో జరిగింది. దుకాణానికి వెనుక వైపు గోడకు పెద్ద రంధ్రం చేసిన ఇద్దరు దొంగలు షాపులోకి చొరబడి సుమారు...
ఒడిషాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సభ్యసమాజం తలదించుకునేదిగా ఉంది. చేతబడి అనుమానంతో ఆరుగురు వృద్ధుల పళ్లు పీకేసి వారి చేత అందరిముందు అశుద్దం తినిపించారు. ఈ సంఘటన ఒడిశా...
ఈ నెల 22 నుంచి నవంబర్ 1 వరకు ఏడు ఖనిజపు గనులను వేలం వేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒడిశాలో ఉన్న ఈ గనుల్లో 148.011 మిలియన్ టన్నుల...