తమిళనాడులోని తిరుచ్చి జిల్లా నాడుకట్టుపట్టిలో బోరుబావిలో పడిన చిన్నారి సుజిత్ విల్సన్ను రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 25న ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన సుజిత్ 56...
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేయడంతో లైన్ క్లియర్ అయింది. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బీఎస్ఎన్ఎల్ను గట్టెక్కించేలా...
మూడు రోజుల తర్వాత బంగారం ధర బుధవారం పెరిగినప్పటికీ గత నెలతో పోలిస్తే రూ. 2వేల తగ్గుదల కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర కాస్త తగ్గింది....
న్యూఢిల్లీ:కర్ణాటక కాంగ్రెస్ కీలక నేత డీకే శివకుమార్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. మనీ లాండరింగ్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇదే సందర్భంగా డీకేకు షరతులను...
పుల్వామా జిల్లా అవంతిపొర శివార్లలో జరిగిన ఎదురు కాల్పుల్లో హమీద్ లోనె అలియాస్ హమీద్ లెల్హారి, నవీద్ టక్, జునైద్ బట్ అనే ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయినట్లు జమ్మూకాశ్మీర్ పోలీస్...
మహారాష్ట్రలోని కోల్హాపూర్లో బుధవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు వ్యక్తుల వద్ద 39 నాటు బాంబులతో పాటు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరిని పోలీసులు అదుపులోకి...