భారత దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన ప్రథమ సంగ్రామంగా 1857 సిపాయిల తిరుగుబాటును అభివర్ణించిన ఘనత వినాయక్ దామోదర్ సావర్కర్దేనని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా...
మన దేశం అంటే అక్కసును వెల్లగక్కుకుంటోన్న పాకిస్తాన్.. మరో దురాగతానికి ప్రయత్నించిన ఉదంతం ఇది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూఢిల్లీ నుంచి ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ వైపునకు వెళ్లోన్న స్పైస్...
పాక్కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు నేపాల్ మీదుగా భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. వీరు దీపావళి రోజున దాడులకు ప్రణాళికలు రచిస్తున్నారని గురువారం అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదుల...
అయోధ్య రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు నిన్న సాయంత్రం ముగించింది. ఈ కేసుకు సంబంధించి వినడానికి ఇంకేమీ లేదంటూ విచారణ ముగింపు సందర్భంగా...
విజయకుమార్ నాయుడు అలియాస్ కల్కి భగవాన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అధ్యాత్మికం ముసుగులోనే కల్కి సాగించిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఏకకాలంలో కల్కి ఆస్తులపై ఐటీ అధికారులు దాడులు...
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో లైంగిక వేధింపుల వివాదం ముదురుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్పై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనలు మొదలయ్యాయి. తాజాగా ఇంగ్లిష్ విభాగంలో ప్రొఫెసర్గా ఉన్న సూర్య రాఘవేంద్రను విధుల...
కొత్త సచివాలయాన్ని ఎలా అయినా నిర్మించేందుకు కేసీఆర్ సర్కారు భీష్మించుకున్నారని తెలుస్తుంది . ఈ విషయంపై తెలంగాణ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించడంతో నిజంగానే ఉక్కిరిబిక్కిరి అయ్యారనే చెప్పచు .అన్ని...
దివంగత.. భారత మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం జాతి గర్వించదగ్గ వ్యక్తి అని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ కలాం జయంతి. ఆయన జయంతి సందర్భంగా...
రామ జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదం కేసులో సుప్రీంకోర్టు వాదనలు వింటున్నది. అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నది. చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ ఈ కేసుపై ఇవాళ...
ఎయిర్ ఇండియా చరిత్ర సృష్టించింది. ఎయిర్ బస్ కమర్షియల్ విమానాల కోసం ప్రపంచంలోనే తొలిసారిగా టాక్సీబాట్లు ప్రవేశపెట్టిన సంస్థగా రికార్డు నెలకొల్పింది. ఎయిర్ ఇండియా చైర్మన్ మానేజింగ్ డైరెక్టర్ అశ్వనీ...