తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా కల్లిడైకురిచి పట్టణవాసులకు నిన్న పండుగరోజు. దాదాపు 37 సంవత్సరాల క్రితం మాయమైన తమ ఆరాధ్యదైవం నటరాజ స్వామి విగ్రహం మళ్లీ తిరిగివచ్చిన సందర్భంగా మంగళవారం ప్రజలంతా...
జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ఐక్యరాజ్య సమితిలో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళులర్పించారు. ‘సమకాలీన ప్రపంచంలో గాంధీ సిద్ధాంతాల ఔచిత్యం’...
కొన్ని కమర్షియల్ బ్యాంకులను మూసివేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆర్బీఐ ఖండించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ తప్పుడు వార్తలంటూ ఆర్బీఐ బుధవారం తన ట్వీట్లో పేర్కొంది....
తెలుగు సినీ నటుడు వేణు మాధవ్ బుధవారం మరణించారు. కాలేయ సంబంధ వ్యాధితో గత కొంత కాలంగా బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మధ్యాహ్నం 12.21 గంటలకు కన్నుమూశారని సికింద్రాబాద్లోని...
ముఖ్యంమత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి రెండో విజయం దక్కినట్లే అనిపిస్తోంది. రివర్స్ టెండర్లతో ఇప్పటికే మొదటి విజయాన్ని సాధించిన జగన్ రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. తాజాగా పిపిఏల సమీక్షలను...
హీరోగా నాగార్జున పని అయిపోతుందనుకున్న సమయంలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా బాక్సాఫీస్ దగ్గర దడ దడ లాడించింది. 2015 లో విడుదలైన ఈ చిత్రం...
పవన, సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల సమీక్ష విషయంలో ఇప్పటికే జగన్ సర్కార్కు హైకోర్టు షాకిచ్చిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం...
జమ్ముకశ్మీర్లో విధ్వంసం సృష్టించేందుకు యత్నిస్తున్న ఉగ్రవాదుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. కథువా ప్రాంతంలో తనిఖీలు చేపట్టి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల...
వాతావరణ మార్పులపై మాటలు చాలన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మిగిలింది చేతల్లో చూపాలని కోరారు. వాతావరణాన్ని పరిరక్షించుకునేందుకు మాటలు కోటలు దాటుతున్నాయని .. కానీ పని మాత్రం జరగడం లేదన్నారు....
ఏపీలోని కర్నూలు జిల్లాలో ఉన్న కొలనుభారతి క్షేత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. 2016లో కృష్ణా పుష్కరాల సమయంలో సర్వశ్రేయో నిధుల(సీజీఎఫ్) కింద ప్రభుత్వం ఈ క్షేత్ర అభివృద్ధికి రూ.కోటి నిధులను...