దివ్యాంగులు, బుద్ధిమాంద్యం కలిగినవారికి ఆధార్ లేకున్నా రేషన్ కార్డులను అంద జేయాలని ఆహార సరఫరా శాఖకు రాష్ట్ర ఆహార సరఫరా కమిషన్ సిఫార్సు చేసింది. రేషన్ దుకాణాల్లో ఆహార వస్తువులు...
వారం రోజుల అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి హూస్టన్లో ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఎయిర్పోర్టులో ప్రధాని మోదీ విలక్షణ శైలికి సంబంధించిన ఒక అరుదైన దృశ్యం కనిపించింది....
ఆరోగ్య భారతాన్ని సృష్టించేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం జరిగి ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వైద్య సంస్థలు ముందుకొచ్చి ఇలాంటి...
పన్ను తగ్గింపు చారిత్రాత్మక నిర్ణయమని ప్రధాని మోదీ అన్నారు. ఆయన ట్విట్టర్లో స్పందిస్తూ దీనివల్ల వృద్ధిరేటు పెరుగుతుందని, ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని, ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడుదారులను ఆకర్షిస్తుందని అన్నారు. మేక్...
పాపికొండల పర్యటన ప్రాణాంతకంగా మారటం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. పెను ప్రమాదం తర్వాత సాగుతున్న మృతదేహాల వెలికితీత కూడా ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దశాబ్దాలుగా నదీ ప్రయాణాలు...
పాకిస్థాన్ పాత అలవాట్లనే కొనసాగిస్తోంది. విదేశీ సంబంధాల విషయంలో తీరు మార్చుకోవడం లేదు. అంతర్జాతీయ సమాజానికి సంబంధించిన వ్యవహారాలో పాకిస్థాన్ పద్ధతి సరిగా లేదంటూ భారత విదేశాంగ శాఖ అన్నది....
కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ తీహార్ జైల్లో ఆందోళనతో ఉన్నారని, ఈడీ అధికారులు ఎవర్ని విచారణ చేసినా ఒకటే టెన్షన్ పడిపోతున్నారని సమాచారం. తీహార్ జైలులో...
రామమందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును విశ్వసిద్దాం.. అంటూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. రెండు, మూడు వారాలుగా కొంతమంది.. రామమందిరం అంశంపై ఉన్నవీ లేనివీ మాట్లాడుతున్నారని, అయితే.. మనం సుప్రీంకోర్టును...
కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు విఫలయత్నాలు చేస్తున్న పాకిస్థాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ (యూఎన్హెచ్ఆర్సీ)లో గడువులోపు తీర్మానాన్ని ప్రవేశపెట్టలేకపోయింది. జెనీవాలో జరుతున్న యూఎన్హెచ్ఆర్సీ...
EPFపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 8.65 శాతం వడ్డీ అందించాలని ప్రతిపాదనకు ఒకే చెప్పింది. 2018-19 కాలానికి సంబంధించి 6 కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం చేకూరనుంది....