బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలనుకునేవారికి శుభవార్త ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయంపై రైతులు, గృహ కొనుగోలుదార్లు, ఇతరత్రా రుణాలు తీసుకునేవారికి రుణ అవకాశాలు కల్పించాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు...
ఆంధ్రప్రదేశ్లో గోదావరి నదిలో ఆదివారం లాంచీ మునిగిపోయింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు, కచ్చులూరు మధ్య రాయల వశిష్ఠ అనే ప్రైవేటు బోటు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో 12...
కాశ్మీర్ లోయ అంత ప్రశాంతంగా ఉందనీ అక్కడ ఒక్క తూటా పేలలేదనీ, ఒక్క ప్రాణం పోలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుర్తు చేశారు. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో...
పుట్టినరోజు సందర్భంగా తల్లి ఆశీస్సులు తీసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. 69వ పుట్టినరోజు సందర్భంగా గాంధీనగర్ లోని తన తల్లి హీరాబెన్ నివాసానికి మోడీ వెళ్లారు. ఈ సందర్భంగా తల్లి హీరాబెన్...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన 69వ పుట్టిన రోజు వేడుకలను మంగళవారం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన గుజరాత్ రాష్ట్రంలో పూర్తి జలకళతో ఉట్టిపడుతున్న సర్దార్ సరోవర్ డ్యామ్ను సందర్శించే...
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా జోదిచిక్కెనహళ్లి వద్ద పంట పొలాల్లో మంగళవారం ఉదయం డీఆర్డీఓ డ్రోన్ కుప్పకూలింది. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో డ్రోన్ కూలిందని, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు...
బెంగళూరు: మైసూరుపాక్ పేరు చెబితేనే చాలు ఇట్టే నోరూరుతుంది. ఈ తీపి మిఠాయికి సంబంధించిన సర్వహక్కులు తమవేనని పలు ఆధారాలతో సహా కర్ణాటక స్పష్టం చేసింది. దీనిపై తమిళనాడులో కొందరు అభ్యంతరాలు...
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం దగ్గర ప్రమాదానికి గురైన బోటు గోదావరి ఉపరితలం నుంచి 315 అడుగుల లోతులో ఉన్నట్లు రెస్క్యూ బృందాలు గుర్తించినట్లు సాక్షి ఒక కథనం ప్రచురించింది....
హిందూ మహాసముద్రం దక్షిణ ప్రాంతంలో చైనా త్రివిధ యుద్ధనౌక కలకలం రేపింది. ఈ నెల మొదట్లో భారత వైమానిక దళం నిఘా నిర్వహిస్తున్న సందర్భంగా ఈ యుద్ధనౌక కనిపించింది. ల్యాండింగ్...
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలోని మరో హామీ కార్యరూపం దాల్చింది. తాము అధికారంలోకి వస్తే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, వికలాంగులు, అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం...