న్యూఢిల్లీ: పురాతన పవిత్ర గ్రంధం భగవద్గీత స్ఫూర్తితో భారత రాజ్యాంగం రూపుదిద్దుకుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఈ కారణంగానే నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యాంగానికి అత్యంత విలువనిస్తుందని...
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లో మంత్రులు ఇక నుంచి ఎవరి ఆదాయ పన్నులు వారే చెల్లించుకోనున్నారు. ఈ మేరకు అక్కడి రాష్ట్రప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు దశాబ్దాలుగా మంత్రుల...
సెప్టెంబర్ 17 ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ సేవా సప్తాహ్ కార్యక్రమాన్ని చేపట్టింది. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా..బీజేపీ అగ్రనాయకులతో...
దాదాపు 60 ఏళ్ల వయసున్న చిగుర్ల ఐతయ్య చెంచు తెగ పెద్దమనిషి. నల్లమల అడవుల్లోని కుడిచింత బయలు గ్రామంలో, ఆర్డీఎఫ్ ట్రస్టు వారు తనకు కట్టిచ్చిన చిన్న ఇంటి ముందు...
అమరావతి నగర నిర్మాణంపై త్వరితగతిన సమీక్ష జరిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఇప్పటి వరకు రచించిన.. అమరావతి నగరాభివృద్ధి ప్రణాళికలు, రాజధాని నగరంతో సహా రాష్ట్ర...
చెన్నై: తమిళనాడులోని కళ్లిదైకురుచి ఆలయంలోని నటరాజ కంచు విగ్రహం దోపిడీకి గురై దేశం దాటి పోయింది. మనదేశం దోచుకుపోయిన చాలా విగ్రహాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఆస్ట్రేలియా, సింగపూర్లలో ఉన్నాయని,...
హైదరాబాద్: స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్(ఎల్సీఏ) యుద్ధ విమానం తేజస్ను ఇవాళ విజయవంతంగా పరీక్షించారు. ఎల్సీఏ తేజస్ను త్వరలో నేవీలో ప్రవేశపెట్టనున్నారు. దీన్ని యుద్ధ నౌకపై వినియోగిస్తారు....
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితి ఆదోగతిలో పోతోందంటూ ఎంతో మంది ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేసినా, అవును బాబోయ్! అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి 2014 నుంచి 2018...
ఈ రోజుల్లో చిన్నస్థాయి హోటల్కు వెళ్లినా జేబులు ఖాళీ అవుతున్నాయి. ప్లేట్ ఇడ్లీ.. తక్కువలో తక్కువ 20 రూపాయలు ఉంటుంది. కానీ ఈ 80 ఏళ్ల బామ్మ మాత్రం రూపాయికే...
న్యూఢిల్లీ: జిఎస్టి మండలి సమావేశం అవుతున్న తరుణంలో కొత్తగా సిమెంట్, బిస్కెట్ రంగాలు పన్నుపోటును తగ్గించాలనికోరుతున్నాయి. ఈనెల 20వ తేదీ గోవాలో జిఎస్టి మండలి ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షతన సమావేశం...