హిందీని జాతీయ భాషగా గుర్తించాలన్న వివాదంపై పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడి స్పందించారు. భారత ప్రభుత్వంతో అనుసంధానం కావడానికి దక్షిణాది ప్రజలు హిందీ భాషను అనర్గళంగా నేర్చుకోవాలని ఆమె విజ్ఞప్తి...
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ స్వయం ప్రతిపత్తి తొలగించినప్పటీ నుంచి కాశ్మీర్లోయలో అప్రకటిత ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాజకీయ నేతలను గృహ నిర్భందంలో ఉంచిన భద్రతా బలగాలు. నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు,...
లక్నో: అసోం ఎన్ఆర్సి తరహాలో పౌరుల జాబితాను అమలు చేయాలని భావిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యానాథ్ దాస్ ప్రకటించారు. దేశ రక్షణ దృష్ట్యా యూపిలో కూడా పౌరుల జాబితాను...
శ్రీనగర్, బారాముల్లా, అనంత్నాగ్, జమ్మూలకు వెళ్లేందుకు కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్కు అనుమతి కూడా మంజూరు చేసింది. అయితే, ఆ ప్రాంతాల్లో ఆజాద్ సభలు, సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదని,...
న్యూఢిల్లీ : జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్ తాజాగా హెచ్చరిక లేఖ రాశారు. భారతదేశంలోని రేవారి రైల్వే జంక్షన్తోపాటు పలు దేవాలయాలను పేల్చి వేస్తామని హెచ్చరిస్తూ హిందీ...
రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక కోసం బీజేపీ అధిష్టానం తీవ్రంగా సమాలోచనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పదవికి హెచ్.రాజాను ఎంపిక చేయాలని కోరుతూ ఆయన మద్దతుదారులు ‘మోదీ ఆర్మీ’ కమిటీని...
న్యూఢిల్లీ : భారత వైమానిక దళానికి మరింత బలం చేకూరింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యంత శక్తివంతమైన స్పైస్ 2000 బాంబులు వచ్చాయి. భారతదేశం ఇజ్రాయెల్ దేశంతో...
వాషింగ్టన్: హ్యూస్టన్లో భారతీయ అమెరికన్లు నిర్వహించనున్న ‘హౌదీ మోదీ’ కార్యక్రమంలో ప్రధాని మోదీతో కలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేదిక పంచుకొనున్నారు. ఈ విషయాన్ని శ్వేతసౌధం ఆదివారం ప్రకటించింది....
ఆంధ్రప్రదేశ్లో గోదావరి నదిలో ఆదివారం లాంచీ మునిగిపోయింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు, కచ్చులూరు మధ్య రాయల వశిష్ఠ అనే ప్రైవేటు బోటు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో 11...
ఐసిఎఫ్, సెప్టెంబరు 14: రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేయనున్న ప్లాస్టిక్ బాటిళ్ల క్రషింగ్ యంత్రాలను వినియోగించే ప్రయా ణికుల మొబైల్కు రీచార్జ్, టాపప్ చేయనున్నట్లు రైల్వేబోర్డు తెలిపింది. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్...