దేశ రాజధాని ఢిల్లిలో ఇవాళ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రేపు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో తమిళిసై సమావేశం కానున్నారు.
గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఆదివారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. గ్యారాపత్తి గ్రామంలో మావోలు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సలైట్లు హతమైనట్టు భద్రతాదళాలు తెలిపాయి....
మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక గొప్ప ఇంజినీర్. ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 15వ తేదీని భారత్లో ‘ఇంజినీర్స్ డే’ గా జరుపుకుంటారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 15న ప్రస్తుత కర్ణాటక...
ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దులో అమెరికా ఉగ్రవాద నిరోధక చర్యలో హంజా బిన్ లాడెన్ హత్యకు గురయ్యాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. “అల్-ఖైదా సభ్యుడు మరియు ఉసామా బిన్ లాడెన్...
భువనేశ్వర్: ట్రాఫిక్ జరిమానాల పుణ్యమాని ప్రజల సంపాదన గురించి పక్కన పెడితే వారి జేబులకు మాత్రం చిల్లులు పడుతున్నాయి. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించారంటూ దిలీప్ కర్తా అనే డ్రైవర్కు ఏకంగా...
తిరుమల: తిరుమలలో 60 సంవత్సరాలు దాటిన వయో వృద్ధులకు 30 నిమిషాల్లో ఉచిత దర్శనం చేయించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. దీని కోసం రెండు సమయాలు కేటాయించినట్లు...
ముఖ్యమంత్రి జగన్ కు కోపం వచ్చింది. దేశంలో ఎవరూ చేయని విధంగా ప్రజలకు సంక్షేమం..మేలు చేస్తుంటే మీడియాలో ఎందుకింత వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ పధకాలు..నిర్ణయాలకు తగిన ప్రచారం దక్కడం...
న్యూఢిల్లీ: అసోంలో ఎన్నార్సీ పూర్తిస్థాయి జాబితాను కేంద్రం విడుదల చేసింది. మొత్తం 3.30 కోట్ల మంది దరఖాస్తుదారుల వివరాలను ఇందులో పొందుపరిచారు. ఎవరు జాబితాలో ఉన్నారో ఎవరు లేరో ఈ...
కేంద్రం నుంచి నిధుల సహకారం ఉంటుందని, పార్షియల్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ద్వారా NBFCలు లాభపడనున్నాయని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంచడం ద్వారా...
సాక్షి, చెన్నై : ‘మీరు సినిమాల్లో వరుసగా నటించుకుంటూ పోతే అభ్యంతరం లేదు. అయితే బీజేపీకి మద్దతు అనే వదంతులు జోరుగా షికార్లు చేస్తున్నాయి. అలాంటి వదంతులకు పుల్స్టాప్ పెట్టండి’అని నటుడు...