దిల్లీ: లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే ఈరోజు ఆర్మీ వైస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆయన భారత ఆర్మీ తూర్పు విభాగానికి అధిపతిగా వ్యవహరించారు. ఆగస్టు...
చెన్నై : ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలు పోతాయనే భయం అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్భరోసా ఇచ్చారు. పీఎస్యూ బ్యాంకుల విలీనంతో ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించబోరని చెప్పారు....
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడితే చాలు పాకిస్థాన్ సంతోషం వ్యక్తం చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలనే పాకిస్థాన్.....
గుంటూరు (సంగడిగుంట) : పెరిగిన బంగారం ధరలు వినియోగదారులను కొనుగోలుకు దూరం చేస్తుంటే వ్యాపారాలు మందగించాయని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. శ్రావణ మాసంలో ఏటా వివాహ ముహూర్తాలు, మంచిదని కొందరు బంగారం...
కాంగ్రెస్ ప్రముఖ నేత డి.కె.శివకుమార్ చుట్టూ ఈడీ ఉచ్చు బిగుసుకొంటోంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఒక అపార్ట్మెంట్లో లభించిన రూ.8.59 కోట్ల నగదు వ్యవహారంలో ఈడీ సమన్లు జారీ చేయడంతో...
రాంచీ: ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (71) ఆరోగ్యం స్థిరంగా లేదని వైద్యులు తెలిపారు. ఆయన రెండు మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదని రాజేంద్ర...
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆస్తుల నికర విలువ ఎంతో తెలుసా..? ప్రపంచంలోనే టాప్ 20 ధనికుల్లో ఉన్న ముఖేష్ అంబానీ లాభాలు దాదాపు 50 బిలియన్...
న్యూఢిల్లీ: ఇజ్రాయిల్ నుంచి స్పైస్-2000 బాంబులు ఇండియన్ ఎయిర్ఫోర్స్లో చేరాయి.దీంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైర్ పవర్ బలోపేతం అయ్యింది. బాలాకోట్లో దాడులు చేసేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వినియోగించింది...
వాషింగ్టన్: ఐసిస్ ప్రేరేపితుడైన ఓ పాకిస్థానీ న్యూయార్క్ నగరంలో ఉగ్రదాడులకు కుట్రపన్నినట్లు అక్కడి అధికారిక వర్గాలు వెల్లడించాయి. అలాగే మరికొంత మందిని ఐసిస్ వైపు ఆకర్షించేందుకు పథకం రచించినట్లు తెలిసిందన్నారు....
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ యువత సైన్యంలో చేరేందుకు ఆసక్తి చూపుతోంది. తాజాగా వందల మంది స్థానిక యువకులు తమ శిక్షణను విజయవంతంగా ముగించి ఆర్మీలో చేరారు. జమ్ము కశ్మీర్ లైట్...