ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయడంలో భాగంగా విలీన ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కొన్ని నెలల క్రితమే బ్యాంక్ ఆఫ్...
బెంగళూరు: తాగుబోతులకు కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇవ్వడానికి సిద్దం అయ్యిందని సమాచారం. ఇక ముందు నేరుగా బార్ కు వెళ్లి డబ్బులు ఇచ్చి మద్యం సేవించడానికి అవకాశం లేకుండా పోతుంది....
గువాహటి : భారత పౌరులను గుర్తించే ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్ఆర్సీ)’ శనివారం ఉదయం 10 గంటలకు 3.11 కోట్ల మందిని అసోం పౌరులుగా గుర్తించినట్లు పేర్కొంది. అసోంలో మొత్తం 3.29 కోట్ల మంది...
ఏరూపంలోనైనా వినాయకుడు ఉమిడిపోతాడు. చిన్న రావి ఆకులో కూడా వినాయకుడు ఇమిడిపోతాడు. రుద్రాక్షలు..కూరగాయాలు..పువ్వులు..ఇలా ఎన్నో రకాలుగా వినాయకుడు విగ్రహాలను తయారు చేయటం చూశారు. కానీ ఇప్పుడు మనం చూసే వినాయకుడు...
ఆంధ్రప్రదేశ్ సర్కార్ వికేంద్రీకరణకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇంతకాలం అమరావతి అని జపించిన పాత ప్రభుత్వం స్థానంలో కొత్తగా వచ్చిన వైసీపీ సర్కార్ అమరావతిని నామమాత్రం చేస్తోంది. ఈ విషయంలో...
ధూలె : మహారాష్ట్రలోని ధూలే ప్రాంతంలో ఉన్న ఓ రసాయనిక పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి 15 మంది మృతి చెందగా. 20 మందికిపైగా గాయపడ్డారు. ఘటనాస్థలికి...
దిల్లీ: భూపాలపల్లి జిల్లా కాకతీయ గని-2లో బొగ్గు తవ్వకాలపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. బొగ్గు తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలపై సింగరేణి...
యూపీకి చెందిన సమాజ్వాది ఎంపీ అజాంఖాన్ ఎన్నికల ప్రచారం నుండి ఎప్పుడు ఎదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నాడు. స్థానికంగా ఆయనపై పలుకేసులు కూడ నమోదయ్యాయి. ఇలా ఇప్పటికే ఇలా 50...
న్యూఢిల్లీ : స్టూల దేశీయ ఉత్పత్తి భారీగా పడిపోయింది. 2019-2020 మొదటి త్రైమాసికం 5 శాతానికి చేరింది. గత క్వార్టర్లో 5.8 నుంచి .. పాయింట్ 8 శాతానికి తగ్గింది....
న్యూఢిల్లీ, ఆగస్టు 29: ఉగ్రవాదాన్ని పెంచి పోషించడాన్ని మానుకోవాలని, మంచి పొరుగు దేశంగా మెలగాలని పాకిస్తాన్కు భారత్ హితవు పలికింది. బాధ్యతాయుతంగా మెలుగుతూ, ఆలోచించి ప్రకటనలు చేయాలని పాక్ నేతలకు...