అహ్మదాబాద్: ఏదైనా ఓ ట్రెండ్ లోకి వస్తే.. దాన్ని అనుసరిస్తుంటారు కొందరు ప్రబుద్ధులు. ఇదివరకు సెల్ఫీల పిచ్చితో ప్రాణాల మీదికి తెచ్చుకునే వారు. ఇక దాని స్థానంలో టిక్ టాక్...
జమ్ము/హైదరాబాద్ : జమ్మూకశ్మీర్ వ్యవహారాన్ని బీజేపీ ప్రభుత్వం చాలా చాకచక్యంగా డీల్ చేస్తోంది. రాష్ట్ర విభజన ఇవ్వడం, ప్రత్యేక ప్రతిపత్తి తొలగించడం వంటి అతిపెద్ద నిర్ణయాలతో ఆ ప్రాంత భవిష్యత్తునే...
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి సిబిఐ కస్టడీని కొనసాగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. అరెస్టు అయిన తర్వాత చిదంబరం...
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో సమాచార సేవలపై విధించిన ఆంక్షలను 15 రోజుల్లోనే పునరుద్ధరిస్తామని ఆ రాష్ట్ర ప్రతినిధులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రం నుంచి వచ్చిన...
ప్రముఖ పారిశ్రామిక వేత్త.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట వినాయకచవితి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కూతురు, కొడుకు పెళ్లిళ్లు ఒకే సంవత్సరంలో జరగడంతో ఇరు జంటలకు ఇదే మొదటి...
పఠాన్కోట్: భారత అమ్ములపొదిలోకి మరో సరికొత్త అస్త్రం చేరింది. సరిహద్దులో ఉగ్రస్థావరాలను ఏర్పాటుచేసి ఉగ్రదాడులకు తెగబడుతున్న పాక్ పీచమణిచేలా చేసేందుకు అత్యాధునిక అపాచి ఏహెచ్64 అటాక్ హెలికాప్టర్లు భారత వైమానికదళం(ఐఏఎఫ్)లో...
కోల్కతా : తమతో పాటు ఉండమని ఎన్నిసార్లు చెప్పినా తన తల్లి వినలేదని సోషల్ మీడియా సెన్సేషన్ రణు మొండాల్ కూతురు ఎలిజబెత్ సతీ రాయ్ అన్నారు. తన జీవితం గురించి...
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ విషయంలో నరేంద్ర మోదీ సర్కారు తీరుపై శ్రీనగర్ మేయర్, జేకేపీసీ అధికార ప్రతినిధి జునైద్ అజిమ్ మట్టు మండిపడ్డారు. కశ్మీర్ లోయలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నదని కేంద్రం...
పంజాబ్ : భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మళ్లీ విధుల్లో చేరారు. ఈ సందర్భంగా పఠాన్కోట్ ఎయిర్బేస్ నుంచి ఎయిర్చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవాతో కలిసి...
దిల్లీ: భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన ‘చంద్రయాన్-2’ కీలక దశకు చేరుకుంది. ఈ వ్యోమనౌకలోని ఆర్బిటర్ నుంచి ‘విక్రమ్’ ల్యాండర్ విడిపోయే కార్యక్రమం విజయవంతమైంది. సోమవారం మధ్యాహ్నం 12.45 గంటల...