తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు రూ.1,46,492.3 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సోమవారం ఉదయం 11 . 30 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ...
గోదావరి మరోసారి ఉగ్రరూపం దాలుస్తోంది. గత నెలలో వచ్చిన వరదల నుంచి తేరుకోక ముందే మరోసారి వరద ముప్పు ఏజెన్సీ ప్రజలను భయపెడుతోంది. భద్రాచలం వద్ద 50 అడుగులు దాటిన...
హైదరాబాద్ : తెలంగాణ కొత్త గవర్నర్ కొలువు దీరారు. రాష్ట్రానికి రెండో గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహన్ ఆమెతో...
చండీగఢ్ : ప్రధాని నరేంద్ర మోదీ హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం ప్రారంభించారు. రోహ్తక్లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ హరియాణాలో పదికి పది పార్లమెంట్ స్ధానాలను బీజేపీకి కట్టబెట్టిన ప్రజలకు...
బెంగళూరు: భారత్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రయాన్-2 ప్రాజెక్టులో భాగంగా జాబిల్లి మీదికి ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీని.. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. విక్రమ్ ల్యాండర్...
చెన్నై: మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వి.కే. తహిల్ రమణి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. ఇటీవలే జస్టిస్ తహిల్ రమణిని మేఘాలయ కోర్టుకు బదిలి చేశారు. తన...
ముంబయి: ప్రపంచంలో మూడు రకాలైన ప్రజలుంటారని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. కొందరు ఎలాంటి పనిని ప్రారంభించరని అందులో ఏదైనా అడ్డంకులు వస్తాయన్న భయంతో ముందుగానే ఆగిపోతారని తెలిపారు. ఇక రెండో...
చెన్నై: ఈ రోజు సోషల్ మీడియా వేదికలన్నింటిలో ఓ ఫోటో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. చంద్రయాన్-2 ప్రయోగం విఫలం కావడంతో ఇస్రో చీఫ్ శివన్ కంటతడి పెట్టారు. దాంతో మోదీ ఆయనను దగ్గరకు తీసుకున్న...
చింతామణి, ఆంధ్రజ్యోతి: ద్విచక్రవాహనదారులకు గుబులుపుట్టించేలా కొత్త ట్రాఫిక్ నిబంధనలు ఉన్నాయి. హెల్మెట్ ధరించకపోవడం, డిఎల్, ఇతర రికార్డులు లేక పోవడాన్ని గుర్తించిన పోలీసులు శుక్రవారం నిర్వహించిన కార్యాచరణలో ఏకంగా ఒక వ్యక్తికి...
సోపోరి (జమ్మూకశ్మీర్) : ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ బాలికతోపాటు నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటన జమ్మూకశ్మీర్లోని సోపోరి జిల్లా డంగర్ పుర ప్రాంతంలో వెలుగుచూసింది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో...