తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 6 గంటలు, టైమ్స్లాట్ టోకెన్లు...
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ సెప్టెంబర్ 27న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించనున్నారు. ఈ మేరకు అధికార వర్గాలు గురువారంనాడు వెల్లడించాయి. ఈ సమావేశంలో మోడీ వాతావరణ మార్పు,...
కశ్మీర్ వివాదంపై పాకిస్థాన్కు గట్టి కౌంటర్ ఇచ్చారు కేంద్ర ఢిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్, తనది కాని కశ్మీర్ కోసం పాకిస్థాన్ ఎందుకు ఘర్షణకు దిగుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ...
న్యూఢిల్లీ: ఆరోగ్య భారత్ కోసం అందరూ ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆయన జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడారు. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం...
చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో ఐదు ప్రాంతాల్లో జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ) అధికారులు దాడులు చేశారు. యూఏఈలో మకాం వేసిన ఇస్లామిక్...
దిల్లీ: ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం రూ.1734 కోట్ల నిధులు విడుదల చేసింది. కేంద్ర అటవీశాఖ నుంచి ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధుల చెక్కును కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్...
సాక్షి : ప్రతిష్టాత్మక టైమ్ మేగజీన్ ఏటా రూపొందించే ‘వరల్డ్ టాప్ 100 జాబితా 2019’లో మనదేశం నుంచి రెండింటికి చోటు దక్కింది. అందులో ఒకటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్...
పూరీ: సూర్యుడ్ని దేవుడిగా పూజించడం అనాదిగా వస్తున్న విషయం. ఉదయాన్నే లేవగానే సూర్య నమాస్కారాలు చేయడం చూస్తుటాం. కానీ, సూర్యుడికి దేవాలయాలు తక్కువే. ఒడిషా సమీపంలోని పూరీలో కోణార్క్ సూర్యదేవాలయం...
ఏపీ ప్రభుత్వంలో ఇప్పుడు కలకలం రేపుతున్న విషయం ఏదైనా ఉందంటే అది రాజధాని మార్చాలన్న విషయమే. ఈ అంశం పై రకరకాలుగా ప్రచారాలు మనకు వినిపిస్తున్నాయి. చాలా మంది నేతలు...
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కశ్మీర్ పై యూ టర్న్ తీసుకున్నారని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. రాహుల్ గాంధీ ఇన్నాళ్లు బాధ్యత రహితమైన వ్యాఖ్యలు చేశారని...