న్యూఢిల్లీ : మహిళల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఇకపై శానిటరీ న్యాప్కిన్లను రూపాయికే అందజేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రసాయన, ఎరువుల శాఖా సహాయ మంత్రి మన్కుశ్ ఎల్.మాండవియా...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వంకు రూ. లక్షా 76వేల లక్షల కోట్లు బదిలీ చేయనున్నట్లు ప్రకటనలో వెల్లడించింది. మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ఉద్ధేశ్యంతో ఈమేరకు...
భువనేశ్వర్ : ఒడిశాలోని నందన్కనన్ జూపార్కులో సోమవారం రాత్రి ఆడ ఏనుగు జంబో జూలీ మృతి చెందింది. ఉదర సంబంధిత వ్యాధితో బాధపడుతున్న జూలీ.. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి...
మరోకొద్ది రోజుల్లో చంద్రయాన్ 2 ప్రయోగం పూర్తి దశలోకి రానున్న నేపథ్యంలోనే ఫలితాలు వెలువడుతున్నాయి. ఇటివలే ఆగస్టు 21న తొలి ఫోటోను పంపిణ చంద్రయాన్ 2 ఉపగ్రహం నేడు మరో...
లండన్: కశ్మీర్ విషయంలో భారత్, పాకిస్తాన్ మధ్య మూడో దేశం మధ్యవర్తిత్వానికి గల అవకాశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ద్వద్వంగా తోసిపుచ్చారు. ఇరు దేశాలు అన్ని సమస్యలను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోగలవని ఆయన...
సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల అభివృద్ధికి జాతీయ స్థాయిలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నక్సల్ ప్రభావిత...
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరానికి సీబీఐ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కస్టడీనీ మరో...
న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ రైల్వే స్టేషన్లను, బస్సు డిపోలు, విమానాశ్రయాలు, మాల్స్లలో త్వరలో మట్టికప్పుల్లో టీ లభ్యం కానుంది. ఈ అంశంపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ...
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి చిదంబరం సీబీఐ కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్పై ఇవాళే సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఐఎన్ఎక్స్ మీడియా...
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. నక్సలిజంపై కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరవుతారు. ఉదయం 7.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి...