చెన్నై(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టబోతున్నారని కొందరు.. లేదు, సొంతంగానే పార్టీ ప్రారంభిస్తారని మరికొందరు రకరకాలుగా ఊహాగానాలు సృష్టిస్తున్న తరుణంలో.. సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయప్రస్థానం ఎలా, ఎప్పుడు మొదలుకాబోతుందన్నది ఆసక్తికరంగా మారింది....
బెంగళూరు: భారత ప్రధాని నరేంద్రమోడి ఈ ఉదయం జాతిని ఉద్దేశించి మాట్లాడారు. చంద్రయాన్2 ప్రయోగం ఆఖరి అంకంలో తడబాటుకు గురవడంపై శాస్త్రవేత్తలకు మోడి ధైర్య వచనాలు చెప్పారు. ఉదయం 8...
మరికొన్నిగంటల్లో అంతరిక్షంలో అద్భుత ఘట్టంకు తెరలేవబోతోంది. చంద్రుడిపైకి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన ప్రతిష్టాత్మక మూన్ మిషన్ చంద్రయాన్-2 సెప్టెంబర్ 7 శనివారం తెల్లవారుజామున 1:30 గంటల...
ఢిల్లీ: జమ్మూ కశ్మీర్ ను రాష్ట్రాన్ని విభిజించి ఆర్టికల్ 370ని రద్దు చేసిన మోడీ సర్కార్….. కశ్మీర్, లడఖ్ ప్రాంతాల పునర్నిర్మాణం కోసం ప్రణాళికలు రచిస్తోంది. అక్కడ పరిశ్రమలు ఏర్పాటుకు...
కొత్త ట్రాఫిక్ నిబంధనలు వాహనచోదకులకు భయం కలిగిస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే వేలకు వేలు జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం మధ్యాహ్నం ఒంటి గంటలోగా 30లక్షల...
సాక్షి, న్యూఢిల్లీ : మెదడులో రక్తనాళాలు చిట్లి చనిపోవడం (బ్రెయిన్ స్ట్రోక్) మాంసాహారుల్లో ఎక్కువగా జరుగుతుందని, శాకాహారుల్లో తక్కువగా ఉంటుందని ప్రజలు గత కొంత కాలంగా నమ్ముతూ వస్తున్నారు. పర్యవసానంగా బ్రిటన్లో...
న్యూఢిల్లీ: తూర్పు దేశాల అభివృద్ధిలో భాగంగా బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. రష్యాలోని వ్లాదివోస్తోక్లో జరిగిన 5వ తూర్పు దేశాల ఆర్ధిక సదస్సులో...
దగ్గుబాటి వెంకటేశ్వరావు… దగ్గుబాటి పురంధేశ్వరి… పరిచయం అక్కర్లేని పేర్లు… ఎన్టీఆర్ అల్లుడిగా, ఎన్టీఆర్ కూతురిగానే కాకుండా తెలుగు రాజకీయాల్లో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న పొలిటికల్ జంట… అయితే ఒకరు...
వాషింగ్టన్ : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్, ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు జకీ...
ముంబయి: మహారాష్ట్రలోని పలు ప్రాంతాలు నీటిలో చిక్కుకుపోయాయి. రానున్న రెండు రోజుల్లో కూడా ముంబయి పరిసర ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణశాఖ అధికారులు రెడ్...