తెలుగుదేశం అధినేత, మాజీ ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు , ఆయన కుమారుడు నారా లోకేష్ లను గృహ నిర్బంధం చేసారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి తెలుగుదేశం...
హైదరాబాద్లో వైభవంగా జరిగే సామూహిక నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పాట్లు ట్రాఫిక్ విభాగం తరపున పూర్తి చేశామని నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్కుమార్ తెలిపారు. మంగళవారం ట్రాఫిక్ కార్యాలయంలో...
కార్ల అమ్మకాల పతనంపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కొత్త భాష్యం చెప్పారు. కొత్త కార్లపై యువత ఆసక్తి చూపడం లేదన్న కేంద్ర ఆర్థిక మంత్రి.. ఈఎంఐల భారం భరించడానికి ఇష్టపడడం...
న్యూఢిల్లీ: నెరిసిన గుబురు గెడ్డం, నెత్తిన గుజరాతీ సంప్రదాయద్ధమైన తలపాగా ధరించి, నడవ లేని స్థితిలో దేశ రాజధానిలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వీల్ చైర్ లో వచ్చిన ఆ...
విజయవాడ : కృష్ణమ్మ జల కళ సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పరవళ్లు తొక్కుతోంది. భారీగా వరద నీరు పోటెత్తడంతో కళకళలాడుతోంది. ఆ క్రమంలో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు...
బెంగళూరు: చంద్రుడిపై కూలిన విక్రమ్ ల్యాండర్ ఉనికిని ఇస్రో సైంటిస్టులు గుర్తించారు. ఈ విషయాన్ని ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో ఈరోజు పోస్టు చేసింది. చంద్రయాన్2కు చెందిన ఆర్బిటార్ ,విక్రమ్...
కశ్మీర్: నిత్యమూ సరిహద్దుల వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న పాకిస్థాన్ కు, భారత సైన్యం మరోసారి దీటైన జవాబిచ్చింది. ఈ తెల్లవారుజామున లీపా వ్యాపీలోని ఉగ్ర శిబిరాలను...
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి భారత్ లో తీవ్ర విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమైందా? ఈసారి దక్షిణాది రాష్ట్రాల్లో ఉగ్ర పంజా విసిరేందుకు కుట్రలు పన్నిందా? అంటే భారత ఆర్మీ...
గౌహతి: చొరబాటుదారులను దేశం నుంచి వెళ్లగొడతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. జాతీయ పౌర జాబితా పట్టిక కేవలం అసోం వరకే పరమితం కాదని. దేశంలో అక్రమంగా నివసిస్తున్నవారు...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు వైఎస్ఆర్సిపి నేతలపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పల్నాడు వైఎస్ఆర్సిపి బాధితుల కోసం అంటూ టిడిపి ఇటీవలే గుంటూరులో పునరావాసం శిబిరం ఏర్పాటు చేసింది....