న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి పీ చిదంబరంకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ను...
ముంబై :మహారాష్ట్రలో వానలు దంచి కొడుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముంబై నగరంలో రానున్న మూడు రోజులపాటు భారీ నుంచి...
కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు డిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం విచారణ కోసం 14 రోజుల పాటు తమ కస్టడికి ఇవ్వాలని...
ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత సీబీఐ తొలి కేసుకు సిఫార్సు చేసారు. టీడీపీ హయాంలో గుంటూరు జిల్లా పల్నాడులో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారం పైన సీబీఐ విచారణకు...
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దుతో రగిలిపోతున్న దాయాది పాకిస్థాన్ .. దుందుకుడు చర్యలు ప్రారంభించింది. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి మరీ ఎగదోస్తుంది. ఉగ్ర మూకలకు పాకిస్థాన్...
భారత్ – రష్యా 20వ వార్షిక ద్వైపాక్షిక సదస్సులో పాల్గొనడంతో పాటుగా,వ్లాదివోత్సక్ లో జరిగే 5వతూర్పు దేశాల ఆర్థిక సదస్సు(EEF)లో పాల్గొనేందుకు ప్రత్యేక అతిధిగా రష్యా వెళ్లిన భారత ప్రధాని...
ముంబై : అమెరికా కేంద్రంగా నడుస్తున్న నెట్ ఫ్లిక్స్ పై శివసేన ఐటీ సెల్ సభ్యుడు రమేష్ సోలంకీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమెరికా ఆన్లైన్ స్ట్రీమింగ్ సర్వీస్ అయిన నెట్...
ఇంటర్నెట్ డెస్క్: జాబిల్లిపై కాలు మోపే దిశగా విజయవంతంగా సాగుతున్న చంద్రయాన్-2లోని ల్యాండర్ ‘విక్రమ్’ కక్ష్య తగ్గింపును రెండోసారి ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా చేపట్టారు. ఈ ప్రక్రియను బుధవారం తెల్లవారుజామున...
న్యూఢిల్లీ: దేశంలో తొలి ప్రైవేట్ రైలు తేజస్ దేవీనవరాత్రుల శుభముహూర్తంలో ఢిల్లీ నుంచి లక్నో మధ్య ప్రయాణాన్ని ప్రారంభించనుంది. టిక్కెట్ బుకింగ్ మొదలుకొని ట్రైన్ నడపడం వరకూ అన్ని బాధ్యతలను ఐఆర్సీటీసీ...
న్యూయార్క్: ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ గోల్కీపర్’ అవార్డుకు ఎంపికయ్యారు. పారిశుద్ధ్య పరిస్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో మోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి గుర్తింపుగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ఆయన సతీమణి మెలిండాల పేరుతో ఏర్పాటైన...