భారత ప్రభుత్వం ఆగస్టు 4న జమ్మూకశ్మీర్కున్న ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించి, అక్కడ కర్ఫ్యూ విధించింది. అప్పటి నుంచి కొన్ని వేల మందిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.
వేల సంఖ్యలో సైనికులను ప్రభుత్వం మోహరించింది. మొబైల్ ఫోన్ సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. రోడ్లు, వీధుల్లో పెద్దగా జనసంచారం లేదు.
స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు సాధారణంగా నడుస్తాయని ప్రభుత్వం హామీ ఇచ్చినా, వాటి కార్యకలాపాలు సాగట్లేదు.
ప్రభుత్వంపై నిరసనతో కొందరు, మిలిటెంట్ల దాడుల భయంతో ఇంకొందరు వ్యాపారాలు మూసేశారు. జనజీవనం స్తంభించిపోయింది.
ప్రభుత్వం అదుపులోకి తీసుకున్నవారిలో చాలా మంది రాజకీయ నాయకులు, వ్యాపారులు, ఉద్యమకారులు ఉన్నారు. వీరిలో చాలా మంది ఇతర రాష్ట్రాల్లోని జైళ్లలో ఉన్నారు.
శ్రీనగర్ హైకోర్టులోని పెద్ద హాలులో ఓ సోఫాపై కూర్చున్న అల్తాఫ్ హుస్సేన్ ఆందోళనగా కనిపిస్తున్నారు.
ప్రజారవాణా సదుపాయాలు లేకపోవడంతో తన సొంత పట్టణం బారాముల్లా (50 కి.మీ.ల దూరం) నుంచి ఇక్కడికి వచ్చేందుకు ఆయనకు బాగానే ఖర్చైంది.
అల్తాఫ్ సోదరుడు షబ్బీర్ ఓ గ్రామస్థాయి నాయకుడు. వివాదాస్పద ప్రజా భద్రత చట్టం (పీఎస్ఏ) కింద అరెస్టైనవారిలో షబ్బీర్ ఒకరు.
ఈ చట్టం కింద ప్రభుత్వం వ్యక్తులను రెండేళ్ల వరకూ నిర్బంధంలో ఉంచుకోవచ్చు.
షబ్బీర్ తరఫున వాదించేందుకు ఓ న్యాయవాదిని వెతుక్కునేందుకు అల్తాఫ్ శ్రీనగర్కు వచ్చారు.
Pingback: satta king 2020
Pingback: fake cartier tank divan
Pingback: bandar togel
Pingback: guaranteed ppc reviews
Pingback: plumbing company
Pingback: cach vao 12 bet
Pingback: click here
Pingback: does bitcoin evolution really work
Pingback: bitcoin evolution review
Pingback: Regression Testing
Pingback: DevSecOps
Pingback: mơ thấy cầu vồng
Pingback: get redirected here
Pingback: rolex datejust fake
Pingback: kardinal stick
Pingback: Market
Pingback: wow slot
Pingback: magic mushrooms for sale california
Pingback: molly maids drug test,
Pingback: เงินด่วนออนไลน์
Pingback: maxbet
Pingback: tubidy
Pingback: visiter le site Web
Pingback: punch bar and grill
Pingback: This Site
Pingback: rich89bet
Pingback: BINANCE $
Pingback: ONE up gummies
Pingback: 비사업자카드단말기