దేశ రాజధాని ఢిల్లిలో ఇవాళ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రేపు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో తమిళిసై సమావేశం కానున్నారు.

దేశ రాజధాని ఢిల్లిలో ఇవాళ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రేపు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో తమిళిసై సమావేశం కానున్నారు.